Tv424x7
Andhrapradesh

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. గిరీష ఎస్ శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంతాప సభలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర నాయకులు మరియు అనేక జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగినది .అలాగే విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Related posts

సచివాలయ కార్యదర్శులు టైం పాస్చేస్తున్నారు: ఎమ్మెల్యే

TV4-24X7 News

ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

TV4-24X7 News

అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

TV4-24X7 News

Leave a Comment