Tv424x7
Andhrapradesh

తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

తిరుపతిలో దారుణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..జోరుగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శిల్పారామం ఆవరణంలోని ఓ మద్యం షాపులో కాలం చెల్లిన మద్యం విక్రయాలు జరుగడం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ప్రశ్నించిన కస్టమర్లపై నిర్వాహకులు దురుసు ప్రవర్తనతో రెచ్చిపోయారు. అనంతరం ఎక్సైజ్ సిబ్బందికి వినియోగదారులు..ఫిర్యాదు చేశారు. దింతో మద్యం దుకాణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది. మద్యం సిండికేట్ లో కీలక సభ్యుడిగా లిక్కర్ షాపు నిర్వాహకుడు ఉన్నాడు. గతంలో ఓ మాజీ మంత్రి పేరుతో దందాలు కూడా చేసాడట.

Related posts

శ్రీకాకుళం వాసికి శబరిమల తొలి బంగారు లాకెట్

TV4-24X7 News

జగన్ ఎంతకైనా తెగిస్తారు… జాగ్రత్త: చంద్రబాబు

TV4-24X7 News

ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె

TV4-24X7 News

Leave a Comment