Tv424x7
Andhrapradesh

శ్రీకాకుళం వాసికి శబరిమల తొలి బంగారు లాకెట్

కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) విషు పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. మొదటి లాకెట్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన కె.మణిరత్నానికి కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్ అందజేశారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్ ను రూ.38,600 ధర చెల్లించి కొనుగోలు చేశారు.

Related posts

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

TV4-24X7 News

ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు..!*

TV4-24X7 News

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ

TV4-24X7 News

Leave a Comment