Tv424x7
Andhrapradesh

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ ఎంపీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Related posts

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి!**సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

TV4-24X7 News

మహిళా వాలంటరీ పై దాడి చేసిన టిడిపి కార్యకర్త

TV4-24X7 News

: మా జెండాలు వేరు కావచ్చు.. కానీ అజెండా ప్రజా సంక్షేమమే: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment