ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

previous post
next post