Tv424x7
Andhrapradesh

రేపు ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు బ‌య‌ల్దేరారు. రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ అవ్వ‌నున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివ‌రించనున్నారు. ప్ర‌ధానితో భేటీ అనంత‌రం హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల‌తో వేర్వేరుగా చంద్ర‌బాబు స‌మావేశం కానున్నారు. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రికి నివేదిక ఇవ్వనున్నారు

Related posts

హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం..

TV4-24X7 News

లా-ఆర్డర్ దెబ్బతిన్నది అంటే నేనేమన్నా లాఠీ పట్టుకుని రాష్ట్రమంతా తిరగాలా?

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

Leave a Comment