Tv424x7
National

ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

న్యూ ఢిల్లీ:టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినం దించారు..

Related posts

ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం

TV4-24X7 News

మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

TV4-24X7 News

ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి

TV4-24X7 News

Leave a Comment