Tv424x7
Andhrapradesh

కొత్తపాలెం లో లైట్ హౌస్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ

విశాఖపట్నం 89 వార్డ్ పరిధిలో కొత్తపాలెం వద్ద నూతన రెస్టారెంట్ లైట్ హౌస్ ను జనసేన విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మంచి వాతావరణం లో ఏర్పాటు చేశారని అన్నారు విభిన్న రుచులు కోరుకొనే వారికి అందుబాటులోకి మంచి రెస్టారెంట్ అని నిర్వాహకులు తెలిపారు.. కార్యక్రమంలో నిర్వాహకులు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?

TV4-24X7 News

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

TV4-24X7 News

అరుణాచలం గిరి ప్రదక్షణ భక్తులకు అన్నదానం నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

Leave a Comment