విశాఖపట్నం సిటీ లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి పొందిన సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సత్కరించారు.డా. కే. ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

previous post