Tv424x7
Andhrapradesh

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో మళ్ళీ పాత విధానం: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచి పోయాయని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని లోకేశ్ తెలిపారు. కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Related posts

ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

TV4-24X7 News

తారా స్థాయికి ఏపీ రాజకీయాలు.. ఉత్కంఠ రేపుతున్న సర్వేలు..

TV4-24X7 News

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్…సిట్ దర్యాప్తులోపురోగతి…

TV4-24X7 News

Leave a Comment