Tv424x7
Andhrapradesh

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో మళ్ళీ పాత విధానం: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచి పోయాయని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని లోకేశ్ తెలిపారు. కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Related posts

ఉరుటూరులో టీడీపీ మైనారిటీ నాయకుల ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త

TV4-24X7 News

పత్తి అప్పుడు 14 వేలు ఇప్పుడు 8వేలు

TV4-24X7 News

Leave a Comment