Tv424x7
Andhrapradesh

ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని వంశీకృష్ణ కి వినతి పత్రం అందజేస్తున్న చీకటి రమేష్

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన అప్స ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు దీనిలో రాష్ట్ర కార్యదర్శి చీకటి రమేష్, విశాఖ జిల్లా అధ్యక్షులు కె . రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు డి.వి. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం . శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూర్తి , ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ పి . గోవింద్, లీగల్ అడ్వైజరీ సభ్యులు అజయ్ పాల్గొన్నారు.

Related posts

కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు

TV4-24X7 News

చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు

TV4-24X7 News

వైకాపా నుండి తెదేపా లో పుట్టా సమక్షంలో చేరిక

TV4-24X7 News

Leave a Comment