Tv424x7
Andhrapradesh

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార తో కలిసి సాయంత్రం అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బస చేసి గురువారం వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్

TV4-24X7 News

ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

TV4-24X7 News

బాంబు పేల్చన వేణు స్వామి

TV4-24X7 News

Leave a Comment