Tv424x7
Andhrapradesh

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార తో కలిసి సాయంత్రం అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బస చేసి గురువారం వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

తిరుమలలో రీల్స్ చేస్తే.. జైలే!

TV4-24X7 News

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్వ్యవసాయ రంగంలో జిఎస్టి 2.0 తగ్గింపు – రైతులకు ఉపశమనం

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

TV4-24X7 News

Leave a Comment