బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏ రాజకీయ నాయకులుకానీ అధికారులు కానీ పట్టించుకోకపోయిన దేశభక్తితో ఒక గొప్ప వ్యక్తి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి కొత్త మెరుగులు దిద్దించాడు. ఇప్పుడు అందరికీ తెలిసేలాగా పింగళి వెంకయ్య విగ్రహం కనిపిస్తుండడంతో బాపట్ల ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.
previous post

