Tv424x7
Andhrapradesh

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏ రాజకీయ నాయకులుకానీ అధికారులు కానీ పట్టించుకోకపోయిన దేశభక్తితో ఒక గొప్ప వ్యక్తి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి కొత్త మెరుగులు దిద్దించాడు. ఇప్పుడు అందరికీ తెలిసేలాగా పింగళి వెంకయ్య విగ్రహం కనిపిస్తుండడంతో బాపట్ల ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

Related posts

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

TV4-24X7 News

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన గాజువాక సీఐ

TV4-24X7 News

ఏపీలో పైలట్ శిక్షణ….✈️

TV4-24X7 News

Leave a Comment