Tv424x7
Andhrapradesh

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏ రాజకీయ నాయకులుకానీ అధికారులు కానీ పట్టించుకోకపోయిన దేశభక్తితో ఒక గొప్ప వ్యక్తి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి కొత్త మెరుగులు దిద్దించాడు. ఇప్పుడు అందరికీ తెలిసేలాగా పింగళి వెంకయ్య విగ్రహం కనిపిస్తుండడంతో బాపట్ల ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

Related posts

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

TV4-24X7 News

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

ఉల్లి, టమోటా రైతుల ఆర్థిక సంక్షోభం; సినిమా టికెట్లకు పై ప్రాధాన్యత…

TV4-24X7 News

Leave a Comment