Tv424x7
Andhrapradesh

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.

Related posts

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

TV4-24X7 News

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్

TV4-24X7 News

Leave a Comment