Tv424x7
Telangana

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ..

సచివాలయంలో భూమిపూజ.తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయంలో భూమిపూజ జరిగింది. భూమిపూజలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఏర్పాటు స్థలాన్ని కూడా సీఎం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు.

Related posts

ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్‌ అయిన.. అప్పుడే వణికితే ఎలా..!!

TV4-24X7 News

ఫేస్‌బుక్‌లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి

TV4-24X7 News

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

Leave a Comment