Tv424x7
Andhrapradesh

నెలలు గడుస్తున్నా ముందుకు సాగని జనన ధ్రువికరణ పత్రం

నంద్యాల జిల్లా :నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో జనన ధ్రువీకరణ పత్రం రావలంటే రోజులు తరబడి తిరగాల్సిందే.నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో గర్భిణీ స్త్రీలు ప్రసవం అయినా తరువాత జనన ధ్రువీకరణ అప్లికేషన్ పెట్టాలి. సంబంధిత ఆఫీసర్ పెట్టిన తరువాత వారం రోజులు కు ఇవ్వాలి. అలాంటిది నెలలు తరబడి తిరిగిన ఇష్టానుసరం సమాధానం సైట్ రావడం లేదు అంటారు సిస్టం ఆపరేటర్. గంటల తరబడి చరవాణి లో మాట్లాడుకోవడం సంబందింత ఆఫీసర్ కు తెలియచేసిన ఏమి ఉపయోగం లేదు. ఇలా ఎంతమంది వచ్చిన ఇలాగే సమాధానం ఇస్తారు. ఆఫీసర్ అండ చూసుకొని జనాలను ఇంత ఇబ్బంది చేయడం సరికాదు.ప్రభుత్వం జీతాలు ఇచ్చేది జనాలకు పనిచేయడానీకే కానీ జనాలు క్యూ లో ఉన్న కూడా చరవాణిలో మాట్లాడుకుంటువుండటం ఇస్తానుసరం, ఇష్టమైన సమాదానం చెప్పడం కోసం, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కోసం కాదు.ఇలాంటి వాటిపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకుంటాదో లేదో వేచి చూడాలి.

Related posts

లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్షన్ చేపడుతున్న సందర్భంగా 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

TV4-24X7 News

33వ వార్డ్ లో రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపన

TV4-24X7 News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

TV4-24X7 News

Leave a Comment