Tv424x7
Andhrapradesh

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదలఎగువ కురుస్తున్న భారీ వర్షానికి కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2, 020 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 699. 90 కు చేరగా ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

Related posts

దివాలా తీశానని ఫైబర్‌నెట్‌కు ఆర్జీవీ లేఖ – వదిలేస్తారా ?

TV4-24X7 News

ఓటరు ఐడీ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా? ఈ విధంగా అప్‌డేట్ చేసుకోండి

TV4-24X7 News

ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలం

TV4-24X7 News

Leave a Comment