విశాఖపట్నం గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుంది(ట్రీట్మెంట్ మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ) ప్రతీ నెల లాగే ఈ నెల కూడా 1000/- చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా జీకే ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ నెల అందించిన 55వ చెక్కు ఇవ్వడం జరిగింది 55*1000=₹55,000/-కావున, సాహయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం.
