Tv424x7
Andhrapradesh

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

విశాఖపట్నం గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుంది(ట్రీట్మెంట్ మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ) ప్రతీ నెల లాగే ఈ నెల కూడా 1000/- చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా జీకే ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ నెల అందించిన 55వ చెక్కు ఇవ్వడం జరిగింది 55*1000=₹55,000/-కావున, సాహయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం.

Related posts

సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏ.డి.సి.పి గా బాధ్యతలు చేపట్టిన బమ్మిడి.శ్రీనివాస రావు

TV4-24X7 News

ఇంధీరా ప్రియ దర్శిని మున్సిపల్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ మ్యాచ్లో కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

TV4-24X7 News

Leave a Comment