Tv424x7
Andhrapradesh

ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో టి.డి.పి సభ్యత్వం నమోదు కార్యక్రమం

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో రామ జోగిపేట అంగటిదెబ్బ సాయిబాబా టెంపుల్ దగ్గర తెలుగుదేశం సభ్యత్వం నమోదు కార్యక్రమం 29 వార్డు టిడిపి ప్రెసిడెంట్ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో ఎంతో గొప్పగా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు సెక్రటరీ రాయన బంగార్రాజు, వార్డు కమిటీ మెంబర్ లు హాజరయ్యారు.

Related posts

ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం నందు తీసుకున్నటువంటి రుణాలను తీర్చేసిన వారికి లేదా వారి కుటుంబంలో వారికి రుణములు మంజూరు

TV4-24X7 News

తమిళనాడులో అరుణాచలేశ్వరుని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పై విచారణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment