Tv424x7
Andhrapradesh

తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

తిరుపతిలో దారుణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..జోరుగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శిల్పారామం ఆవరణంలోని ఓ మద్యం షాపులో కాలం చెల్లిన మద్యం విక్రయాలు జరుగడం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ప్రశ్నించిన కస్టమర్లపై నిర్వాహకులు దురుసు ప్రవర్తనతో రెచ్చిపోయారు. అనంతరం ఎక్సైజ్ సిబ్బందికి వినియోగదారులు..ఫిర్యాదు చేశారు. దింతో మద్యం దుకాణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది. మద్యం సిండికేట్ లో కీలక సభ్యుడిగా లిక్కర్ షాపు నిర్వాహకుడు ఉన్నాడు. గతంలో ఓ మాజీ మంత్రి పేరుతో దందాలు కూడా చేసాడట.

Related posts

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

TV4-24X7 News

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు..

TV4-24X7 News

నిరుపేద మహిళకు కుట్టుమిషన్ రైస్ బాగ్స్ మరియు రేషన్ నోట్ బుక్స్

TV4-24X7 News

Leave a Comment