Tv424x7
Andhrapradesh

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

న్యూ ఢిల్లీ :ఢిల్లీలో నూతన ఏపీ భవన్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీభవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించు కుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

Related posts

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

TV4-24X7 News

తొలి ప్రసంగంలోనే పలు సమస్యలపై అసెంబ్లీ లో ప్రస్తావించిన దక్షిణ నియోజకవర్గం ఎవరు శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment