Tv424x7
Andhrapradesh

తొలి ప్రసంగంలోనే పలు సమస్యలపై అసెంబ్లీ లో ప్రస్తావించిన దక్షిణ నియోజకవర్గం ఎవరు శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం రోడ్లు, యుజీడి వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి యుజీడి పనులపై సమీక్ష నిర్వహించాలి ఈరోజు జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు ,దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తొలి ప్రసంగంలోనే నగర పరిధికి సంబంధించిన, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వ కాలంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసిందని, వీలైనంత త్వరగా డ్రైనేజీవ్యవస్థ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా యూజీ డి సమక్ష నిర్వహించాలని పు శాఖ మంత్రి ని కోరారు .వర్షాకాలం రావడంతో దక్షిణ నియోజకవర్గం లో డ్రైనేజీ సమస్యలు పునరావృతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న చిన్న వర్షాలకి దక్షిణ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయని , డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించాలని ఈ సందర్భంగా కోరారు.

Related posts

ప్లాస్టిక్‌ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

TV4-24X7 News

ఇంటర్ ఫలితాల్లో హిమశేఖర్ కాలేజీ విద్యార్థులు విజయకేతనం

TV4-24X7 News

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ని ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు

TV4-24X7 News

Leave a Comment