Tv424x7
Andhrapradesh

సీఐ జి.డి బాబు ని కలిసిన టీడీపీ నాయకులు

విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఇటీవలే నూతనంగా వచ్చినా నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిడి బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించి హార్థిక శుభాకాంక్షలు తెలిపినా 39 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసుపల్లి దానేషు మరియు క్లస్టర్ ఇంచార్జ్ మైలిపల్లి శ్రీనివాస్.

Related posts

కూల్డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు..చివరికి ఏమైందంటే..?

TV4-24X7 News

నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.

TV4-24X7 News

ఏపీలో దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

TV4-24X7 News

Leave a Comment