Tv424x7
Andhrapradesh

ఏపీలో హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్ రికగ్నిషన్ (FRS) పద్ధతిని అమల్లోకితెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతిజిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టనుంది.

Related posts

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోబంద్ జయప్రదం:-బ్రహ్మంగారిమఠం

TV4-24X7 News

గోరంట్ల మాధవ్‌కు మే 7 వరకు రిమాండ్‌

TV4-24X7 News

ఈస్ట్ ఏసీపీగా లక్ష్మణమూర్తి బాధ్యతలు

TV4-24X7 News

Leave a Comment