ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల పై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్లో పాల్గొనే అధికారులపై స్పష్టత వచ్చింది. ఇందులో గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, సీబీఐ హైదరాబాద్ జోన్ జేడీ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబా తో పాటు ఫస్సయ్ సలహాదారు డాక్టర్ సత్యేన కుమార్ పాండాలను నియమించింది.

previous post
next post