Tv424x7
Andhrapradesh

తిరుమలలో కల్తీ నెయ్యిపై విచారణకు.. సిట్ అధికారులు వీరే

ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల పై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్లో పాల్గొనే అధికారులపై స్పష్టత వచ్చింది. ఇందులో గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, సీబీఐ హైదరాబాద్ జోన్ జేడీ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబా తో పాటు ఫస్సయ్ సలహాదారు డాక్టర్ సత్యేన కుమార్ పాండాలను నియమించింది.

Related posts

అప్పన్నను దర్శించుకున్న వాసుపల్లి ఫ్యామిలీ

TV4-24X7 News

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు

TV4-24X7 News

ఎమ్మెల్యే వంశిక్రిష్ణ ను కలిసిన కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్

TV4-24X7 News

Leave a Comment