Tv424x7
Andhrapradesh

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అంతేగాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Related posts

108 డ్రైవర్ పై బీరు సీసాతో దాడి పరిస్థితి విషమం….

TV4-24X7 News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

TV4-24X7 News

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పై అధికారుల కసరత్తు

TV4-24X7 News

Leave a Comment