Tv424x7
Andhrapradesh

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకుకేటాయించడంతో ఏపీ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలుపంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాల కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం,నిర్వహణ ESI కార్పొరేషన్ కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు. తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.

Related posts

తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

TV4-24X7 News

పులివెందుల: విపశ్యన ధ్యాన కేంద్రాన్ని సందర్శించిన వైయస్ సునీత

TV4-24X7 News

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

Leave a Comment