అమరావతి :ఏపీలో ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని సీఎంచంద్రబాబుఅన్నారు.RTGపై సమీక్షించిన ఆయన ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తేవాలన్నారు. వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎం కుమంత్రి లోకేశ్ వివరించారు. 90 రోజుల్లో QR కోడ్ ద్వారా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పొందేలా చర్యలుచేపడుతున్నామన్నారు.
