Tv424x7
Andhrapradesh

చంద్రగూడెం లో, పేకాట శిబిరంపై మెరుపుదాడి నిర్వహించిన,మైలవరం ఎస్ ఐ.కే సుధాకర్

మైలవరం, నవంబర్ 9 :ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు ,రూరల్ డీసీపీ కె ఎం. మహేశ్వర రాజు వారి పర్యవేక్షణ లో, మైలవరం ఏసిపి. వై. ప్రసాదరావు వారి ఆధ్వర్యంలో, మైలవరం ఇన్స్పెక్టర్ డి.చంద్రశేఖర్ వారి నేతృత్వంలో,మైలవరం ఎస్ ఐ.కె.సుధాకర్, మైలవరం మండలం పరధిలో చండ్రు గూడెం గ్రామం శివారు మల్లయ్యకుంట చెరువు సమీపంలో, పేకాట శిబిరం పై మెరుపు దాడి నిర్వహించి,వివిధ గ్రామాల వచ్చి జూదం నిర్వహిస్తున్న ,10 మంది జూదరులను అదుపులో తీసుకుని,వారి వద్ద నుండి రూ:57,700/- నగదు స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసినారు.

Related posts

కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకుని వచ్చిన సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్ర దానం కార్యక్రమం

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జి కి అభినందనలు తెలిపిన 39 వ వార్డు టీడీపీ నాయకులు

TV4-24X7 News

Leave a Comment