Tv424x7
National

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు..రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు..

Related posts

రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

TV4-24X7 News

ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

TV4-24X7 News

6,600 బంగారం బిస్కెట్ల చోరీ..మరో భారత సంతతి నిందితుడు అరెస్టు

TV4-24X7 News

Leave a Comment