Tv424x7
National

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు..రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు..

Related posts

యూరోపియన్ యూనియన్ 102 కొత్త భారతీయ ఫిషరీ యూనిట్లను జాబితాలో చేర్చింది.

TV4-24X7 News

శస్త్రచికిత్స మధ్యలో వైద్యుడి అశ్లీల చేష్టలు….

TV4-24X7 News

జాబ్ అలర్ట్ – 10th ఉంటే చాలు అంట….

TV4-24X7 News

Leave a Comment