Tv424x7
Andhrapradesh

స్థానిక ప్రజలతో ముఖా- ముఖి కార్యక్రమం వన్ టౌన్ ఎస్ ఐ లక్ష్మణరావు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో గల స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోకసో యాక్ట్ , దొంగతనాలు నివారణ మొదలైన అంశాలుపై వివరించారు.

Related posts

శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో పాల్గొన్న పేడాడ రమణికుమారి

TV4-24X7 News

ప్రకాశం జిల్లా పొదిలిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..

TV4-24X7 News

ఉచితంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ కార్డులు

TV4-24X7 News

Leave a Comment