Tv424x7
Andhrapradesh

యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక యువకుడు ఉద్యోగం చేయడం లేదని తల్లిదండ్రుల మందలింపుతో అలిగి,తన తల్లితండ్రులు పై కోపం తో ఇంటిని వదిలి వెళ్లిపోయానట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు,వన్ టౌన్ పోలీసులు ఆ యువకుడు యొక్క ఆచూకీ కనిపెట్టి తన తల్లితండ్రులుకు సురక్షింతంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Related posts

కిడ్నీ రాళ్లకు శస్త్రచికిత్స లేకుండా కొత్త పరిష్కారం!!

TV4-24X7 News

భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!

TV4-24X7 News

ఉచితంగా డిజిటలైజ్ చేసి 173 బండిల్స్ లో గల 288 తాళపత్ర గ్రంథాలను సిపి బ్రౌన్ గ్రంథాలయానికి తిరిగి అప్పగింత

TV4-24X7 News

Leave a Comment