Tv424x7
Andhrapradesh

విజయసాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను విడిగా లిస్ట్ చేయండి..హైకోర్టు ఆదేశం

T.Highcourt: హైదరాబాద్/అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై (MP Vijayasaireddy) వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది..ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డిని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది..

Related posts

హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా చిలకపేట యూత్ బాయ్స్

TV4-24X7 News

జిల్లా వ్యాప్తంగా 250 ఫిష్‌ ఆంధ్రా ఔట్‌లెట్స్‌ ఏర్పాటు

TV4-24X7 News

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

Leave a Comment