T.Highcourt: హైదరాబాద్/అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై (MP Vijayasaireddy) వేసిన పిటిషన్పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది..ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డిని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది..

previous post