Tv424x7
Andhrapradesh

నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు

నాగార్జున సాగర్​ నుంచి ఏపీకి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్​ఎంబీ) ఆదేశాలిచ్చింది. సాగర్​ఎడమకాల్వ జోన్–3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్​లోని ఆయకట్టుకు ఇప్పటికే ఏపీ 9.55 టీఎంసీలను వినియోగించుకోగా.. మళ్లీ బోర్డు నీటిని విడుదల చేయనుంది. తమకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు15.86 టీఎంసీలు అవసరమని, జలాలు విడుదల చేయాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.

Related posts

ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో ఖాళీ బూడిదైన గుర్తు తెలియని వ్యక్తి

TV4-24X7 News

కేంద్ర ప్రభుత్వం నిన్న తపాలా శాఖ నుండి కొత్త స్టాంప్ రిలీజ్ చేశారు..!!

TV4-24X7 News

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత

TV4-24X7 News

Leave a Comment