Tv424x7
Andhrapradesh

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు

ఏపీలో తిరుమలలో భక్తుల రద్దీ రెండ్రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్నటి మాదిరే ఇవాళ కూడా టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 58,165 మంది దర్శించుకోగా, 20,377 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Related posts

కాశీ పుణ్యక్షేత్రం తిరిగి వచ్చిన సందర్భంగా అన్నదానం

TV4-24X7 News

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

దువ్వూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి – పుట్టా సుధాకర్

TV4-24X7 News

Leave a Comment