Tv424x7
Andhrapradesh

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాను. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు.

Related posts

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

TV4-24X7 News

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

TV4-24X7 News

చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో వైసీపీలో ఉలిక్కిపాటు

TV4-24X7 News

Leave a Comment