Tv424x7
Andhrapradesh

జనవరి 29న విద్యార్థుల సమస్యలపై నిరసన: బొత్స

విద్యుత్ ఛార్జీలపై తమ నేతలు, ప్రజలు చేపట్టిన నిరసన విజయవంతమైందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలను పెంచారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి విద్యార్థుల సమస్యలపై జనవరి 3న చేపట్టాల్సిన నిరసనను జనవరి 29కి వాయిదా వేశాం. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం”అని పేర్కొన్నారు.

Related posts

గంజాయి కేసులలో ఇద్ధరు నిందితులను అరెస్ట్

TV4-24X7 News

వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు

TV4-24X7 News

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment