హైదరాబాద్ :ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా వైభవంగా జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటిత పరిచి… తెలుగు భాష,సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగుజాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేస్తూ నేటితరం, భావితరాలకు అందించే లక్ష్యంతో సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

previous post