Tv424x7
Telangana

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్

తెలంగాణ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Related posts

ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

కమిషన్‌ విచారణలు – విపక్ష నేతలకే ప్రయోజనం !

TV4-24X7 News

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

Leave a Comment