Tv424x7
Andhrapradesh

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన

ఏపీలో పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీం కోర్టు జడ్జిలు పర్యటించ నున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం,గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.

Related posts

జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

TV4-24X7 News

సీపీ చేతుల మీదుగా 2,45,000 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం

TV4-24X7 News

కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సెక్షన్ 144….

TV4-24X7 News

Leave a Comment