టీజీ : తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మార్చి 30న అంటే.. ఉగాది నాడు ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉగాది నెలాఖరులో వచ్చింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి బియ్యం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ వరకూ ఇచ్చేందుకు 16 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నందున వాటి సాగు విస్తీర్ణం పెరిగింది._
