Tv424x7
Andhrapradesh

ఏపీ ఫైబ‌ర్ నెట్ లో 500 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌

ఏపీ ఫైబర్ నెట్‌‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌‌‌ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులకు సర్కార్ ఉద్వాసన పలికింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నియమించిన వారందరూ కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి వైదొల‌గాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. వైసీపీ నేతలు చెప్పిన వారందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది.

Related posts

మహిళల భద్రతకు “శక్తి వాట్సప్ నంబర్” :డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

TV4-24X7 News

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

TV4-24X7 News

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి ప్రమాణస్వీకారం

TV4-24X7 News

Leave a Comment