Tv424x7
Andhrapradesh

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు

➤ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.

➤ టీటీడీ గోశాలపై తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేసినట్లు ఎస్పీకి పిర్యాదు..

➤ ఎస్పీని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి..

➤ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరిన భాను..

➤ భాను ఇచ్చిన పిర్యాదు మేరకు భూమన పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

Related posts

కలపాకలు ప్రాంతంలో కార్పొరెటర్ విల్లూరి భాస్కరరావు పర్యటన

TV4-24X7 News

హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించింది: మోడీ

TV4-24X7 News

గ్యాస్ పైప్ లైన్ లీక్ భారీగా ఎగిసిపడిన మంటలు

TV4-24X7 News

Leave a Comment