Tv424x7
AndhrapradeshNational

యూజర్లకు జియో మరో షాక్!”

యూజర్లకు జియో మరో షాక్!ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో 2 పాపులర్ ప్లాన్స్‌లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే రూ.395, రూ.1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఒక విడత అదనపు ఛార్జీలు తప్పించుకునేందుకు ఒకరోజు ముందే రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ 2 ప్లాన్లు కనిపించడం లేదని కొందరు ఎక్స్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.

Related posts

జిల్లా SP అజిత వేజెండ్ల, IPS ‘ఏఆర్‌హెడ్‌ క్వార్టర్స్’ లో పరిశీలన!!

TV4-24X7 News

షర్మిల కుమారుడు లవ్ మ్యారేజ్

TV4-24X7 News

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

Leave a Comment