అనంతపురం జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ” కేఎస్ఎన్ ” నిర్వహణ పట్టించుకోని ప్రిన్సిపల్ కేసి సత్యలత.
▪️కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ హాస్టల్ లో ఎలుకల బెడద … ఏకంగా పది మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన పరిస్థితి.
▪️నిద్ర పోతున్న విద్యార్థులను ఎలుకలు కొరికిన పరిస్థితి.
▪️ఎలుకలు కరిచిన వారికి అత్యంత రహస్యంగా వ్యాక్సిన్ వేయించిన ప్రిన్సిపల్ సత్యాలత.
▪️విషయం మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచిన ” కేఎస్ఎన్ ” మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కేసి సత్యలత.
▪️కాలేజీ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత కారణంగానే ఎలుకుల బెడద.
▪️ఇదే కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీలో గతంలో అన్నంలో పురుగులు వచ్చాయి అంటు వార్తలు వైరల్.
▪️ఏకంగా ప్రిన్సిపల్ గారే జర్నలిస్ట్ లకు ఫోన్ చేసి వివరణ …. కానీ రెండు నెలల వ్యవధిలోనే మరో సారి ఎలుకలు రావడం ఫై పలువురు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
▪️కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీలో ఏమీ జరుగుతుందో … పిల్లలకు రక్షణ కల్పించడంలో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ విఫలం అయ్యారు అంటు విద్యార్ధుల తల్లీ తండ్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
▪️గత ప్రిన్సిపల్ నేతృత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు ఎందుకో …❓