Tv424x7
Andhrapradesh

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ

అమరావతి :ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం 2025 మార్చి 17న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. ఈమార్పు జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నిలుపుకోవడంతో పాటు మాజీసీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సేవలను గౌరవించే ఉద్దేశ్యంతో మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related posts

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

TV4-24X7 News

విజయవడ ఉత్సవ్‌లో సీఎం చంద్రబాబు సందడి

TV4-24X7 News

సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ ..?

TV4-24X7 News

Leave a Comment