Tv424x7
Andhrapradesh

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ

అమరావతి :ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం 2025 మార్చి 17న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. ఈమార్పు జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నిలుపుకోవడంతో పాటు మాజీసీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సేవలను గౌరవించే ఉద్దేశ్యంతో మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related posts

ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు…

TV4-24X7 News

విజయ్ రాజకీయ నాయకుడు కాదు.. నటుడే !!

TV4-24X7 News

ద్రోణంరాజు శ్రీనివాస్ లోటు తీరనిది నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment