Tv424x7
Andhrapradesh

ఏపీలో మారిపోయిన 11 వేల మంది టెన్త్ విద్యార్థుల మార్కులు..!

అమరావతి :ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు ప్రస్తుతంచర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు మొత్తం 11 వేల పేపర్లలో మార్కులు మారినట్లు సమాచారం. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు 66 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. కాగా, 11 వేల మంది విద్యార్థులకు మార్కుల్లో తేడా రావడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత హడావుడిగా టెన్త్ రిజల్ట్స్ ఎందుకు విడుదల చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఏది ఏమైనప్పటికీ కొందరు విద్యార్థులు బాధపడుతున్నారు.

Related posts

జగన్‌దే ఆలస్యం.. నారా లోకేష్‌తో రాజీనామా చేయించే చాన్స్ !

TV4-24X7 News

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల లాయర్ పొన్నవోలు పై కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న బాలివుడ్ నటి దీపికా పదుకుణే..

TV4-24X7 News

Leave a Comment